Telangana news: ఉమ్మడి ఖమ్మం జిల్లా తెరాసలో అసమ్మతి సెగలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా తెరాసలో అసమ్మతి సెగలు బహిర్గతం అవుతున్నాయి. యోజకవర్గాల్లో నేతల మధ్య అంతర్గత పోరు.. తారస్థాయికి చేరింది. అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు తెరాసను వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. ఉమ్మడి ఖమ్మంలోని పలు నియోజకవర్గాల్లో తెరాస నేతల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది.

Published : 25 Jun 2022 09:34 IST

ఉమ్మడి ఖమ్మం జిల్లా తెరాసలో అసమ్మతి సెగలు బహిర్గతం అవుతున్నాయి. యోజకవర్గాల్లో నేతల మధ్య అంతర్గత పోరు.. తారస్థాయికి చేరింది. అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు తెరాసను వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. ఉమ్మడి ఖమ్మంలోని పలు నియోజకవర్గాల్లో తెరాస నేతల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది.

Tags :

మరిన్ని