Tanuku: గేలి చేసిన వైకాపా శ్రేణులు.. రోడ్లు చూపిస్తూ అమరావతి రైతుల ఎగతాళి
తణుకులో అమరావతి రైతుల పాదయాత్రను గేలి చేసేందుకు వైకాపా శ్రేణులు యత్నిస్తే.. వారికి రోడ్ల దుస్థితిని చూపించి వివిధ పార్టీల నేతలు ఎగతాళి చేశారు. రైతుల్ని కవ్వించేలా వైకాపా శ్రేణులు నినాదాలు చేస్తుండగా, వారికి బురదమయంగా మారిన రోడ్డును చూపించారు. 3 రాజధానులు తర్వాత కట్టొచ్చు.. ముందు రోడ్లు బాగు చేయమనండి అంటూ ఎద్దేవా చేశారు.
Published : 12 Oct 2022 19:00 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక