BJP: ఎమ్మెల్యేల కొనుగోలు ఘటన.. తెరాస ఆడుతున్న డ్రామా: బండి సంజయ్‌

తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు ఘటనను భారతీయ జనతా పార్టీ నేతలు ముక్త కంఠంతో కట్టుకథగా కొట్టిపారేశారు. మునుగోడులో ఓడిపోతున్నామని తెరాస ఆడుతున్న నాటకంగా అభివర్ణించారు. ఈ ఘటనపై  సీబీఐ, సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తులతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఫామ్‌హౌస్‌కు వచ్చిన ముగ్గురికి, భాజపాతో ఎటువంటి సంబంధం లేదని నేతలు స్పష్టం చేశారు.

Published : 27 Oct 2022 10:01 IST

తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు ఘటనను భారతీయ జనతా పార్టీ నేతలు ముక్త కంఠంతో కట్టుకథగా కొట్టిపారేశారు. మునుగోడులో ఓడిపోతున్నామని తెరాస ఆడుతున్న నాటకంగా అభివర్ణించారు. ఈ ఘటనపై  సీబీఐ, సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తులతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఫామ్‌హౌస్‌కు వచ్చిన ముగ్గురికి, భాజపాతో ఎటువంటి సంబంధం లేదని నేతలు స్పష్టం చేశారు.

Tags :

మరిన్ని