CM KCR: సీఎం కేసీఆర్‌ను కలిసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

మునుగోడు ఉప ఎన్నికలో గెలిచిన తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి.. ఇవాళ ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రభాకర్‌రెడ్డిని, నల్గొండ జిల్లా నేతలను అభినందించారు.

Published : 07 Nov 2022 21:11 IST

మునుగోడు ఉప ఎన్నికలో గెలిచిన తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి.. ఇవాళ ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రభాకర్‌రెడ్డిని, నల్గొండ జిల్లా నేతలను అభినందించారు.

Tags :

మరిన్ని