Ragurama: రుషికొండ నిర్మాణాలపై బొత్స వ్యాఖ్యలను కోర్టు దృష్టికి తీసుకెళ్తా: రఘురామ

రుషికొండపై కడుతోంది సీఎం కార్యాలయం, నివాసమేనని మంత్రి బొత్స చెప్పిన విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తామని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు చెప్పారు. అప్పుడు కోర్టే ఉల్లంఘనలు జరిగాయో లేదో తేలుస్తుందన్నారు. విశాఖలో భూముల అవకతవకలపై వేసిన సిట్ నివేదికను వెంటనే బయటపెట్టాలని రఘురామ డిమాండ్  చేశారు. 

Published : 30 Sep 2022 17:28 IST

రుషికొండపై కడుతోంది సీఎం కార్యాలయం, నివాసమేనని మంత్రి బొత్స చెప్పిన విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తామని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు చెప్పారు. అప్పుడు కోర్టే ఉల్లంఘనలు జరిగాయో లేదో తేలుస్తుందన్నారు. విశాఖలో భూముల అవకతవకలపై వేసిన సిట్ నివేదికను వెంటనే బయటపెట్టాలని రఘురామ డిమాండ్  చేశారు. 

Tags :

మరిన్ని