Diwali: మిఠాయి దుకాణాలకు పెరిగిన దీపావళి రద్దీ
దీపావళి వస్తుందంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఆనందాల కేళి. సాధారణంగా ఈ పండగంటే అందరికీ గుర్తుకు వచ్చేవి దీపాలతో అందంగా అలంకరించడం.. బాణాసంచా పేల్చడం, మిఠాయిలు పంచుకోవడం. అందుకే విజయవాడలో బాణాసంచా దుకాణాలతో పాటూ స్వీట్ షాపుల్లోనూ బాగా రద్దీ పెరిగింది. దుకాణదారులు సైతం వివిధ రకాల మిఠాయిలు తయారు చేస్తూ వారిని ఆకర్షిస్తున్నారు.
Published : 23 Oct 2022 22:05 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి