Gold: చెప్పుల్లో 1.2 కిలోల బంగారం అక్రమ రవాణా.. బెంగళూరు విమానాశ్రయంలో స్వాధీనం
బెంగళూరు విమానాశ్రయంలో 69.40 లక్షల విలువైన బంగారం బిస్కెట్లను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి బెంగళూరుకి వచ్చిన ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. అతడిని ప్రశ్నించగా చికిత్స కోసం అతడు ఇక్కడికి వచ్చినట్టు సమాధానం ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను చూపకపోవడంతో అనుమానం వచ్చి అధికారులు తనిఖీలు చేశారు. అతడు ధరించిన చెప్పుల్లో బంగారు బిస్కెట్లు ఉన్నట్లు కనుగొన్నారు. 1.2 కిలోల 24 క్యారెట్ల బంగారంను స్వాదీనం చేసుకున్నారు.
Published : 16 Mar 2023 13:08 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు