Andhra News: విజయనగరం జిల్లాలో అక్రమ మద్యం సీసాలను ధ్వంసం చేసిన పోలీసులు
విజయనగరం జిల్లాలో అక్రమ మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. 2019 నుంచి 2021 వరకూ వివిధ సందర్భాల్లో పట్టుబడిన3 వేల 547 లీటర్ల మద్యం ధ్వంసం చేశారు. గంట్యాడ గ్రామం బుడతనాపల్లి రోడ్డులోని గోకుల్ లే అవుట్ లో మద్యం సీసాలను రోడ్డుపై పరిచి రోలర్ తో తొక్కించారు. అక్రమ మద్యంకట్టడికి కృషిచేస్తున్న పోలీసులను.. జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ అభినందించారు...
Published : 02 Jul 2022 16:11 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి