Andhra News: విజయనగరం జిల్లాలో అక్రమ మద్యం సీసాలను ధ్వంసం చేసిన పోలీసులు

విజయనగరం జిల్లాలో అక్రమ మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. 2019 నుంచి 2021 వరకూ వివిధ సందర్భాల్లో పట్టుబడిన3 వేల 547 లీటర్ల మద్యం ధ్వంసం చేశారు. గంట్యాడ గ్రామం బుడతనాపల్లి రోడ్డులోని గోకుల్ లే అవుట్ లో మద్యం సీసాలను రోడ్డుపై పరిచి రోలర్ తో తొక్కించారు. అక్రమ మద్యంకట్టడికి కృషిచేస్తున్న పోలీసులను.. జిల్లా ఎస్పీ దీపికా పాటిల్  అభినందించారు...

Published : 02 Jul 2022 16:11 IST

విజయనగరం జిల్లాలో అక్రమ మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. 2019 నుంచి 2021 వరకూ వివిధ సందర్భాల్లో పట్టుబడిన3 వేల 547 లీటర్ల మద్యం ధ్వంసం చేశారు. గంట్యాడ గ్రామం బుడతనాపల్లి రోడ్డులోని గోకుల్ లే అవుట్ లో మద్యం సీసాలను రోడ్డుపై పరిచి రోలర్ తో తొక్కించారు. అక్రమ మద్యంకట్టడికి కృషిచేస్తున్న పోలీసులను.. జిల్లా ఎస్పీ దీపికా పాటిల్  అభినందించారు...

Tags :

మరిన్ని