Mallareddy: పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే సత్తా కేసీఆర్కు మాత్రమే ఉంది: మంత్రి మల్లారెడ్డి
సీఎం కేసీఆర్ (CM KCR)మాదిరిగా పరిపాలన చేయడం ఎవరివల్లా కాదని మంత్రి మల్లారెడ్డి (Mallareddy) అన్నారు. రవీంద్రభారతిలో నిర్వహించిన మేడే (May Day) వేడుకల్లో ఆయన మాట్లాడారు. మంత్రి కేటీఆర్ (KTR) వల్లే హైదరాబాద్ కళకళలాడుతోందని కొనియాడారు. మహారాష్ట్రలోనూ వచ్చేది కేసీఆర్ సర్కారేనని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో పోలవరం (Polavaram) ప్రాజెక్టును పూర్తి చేసే సత్తా కేసీఆర్కు మాత్రమే ఉందన్నారు.
Updated : 01 May 2023 15:12 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్