Mallareddy: పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే సత్తా కేసీఆర్‌కు మాత్రమే ఉంది: మంత్రి మల్లారెడ్డి

సీఎం కేసీఆర్‌ (CM KCR)మాదిరిగా పరిపాలన చేయడం ఎవరివల్లా కాదని మంత్రి మల్లారెడ్డి (Mallareddy) అన్నారు. రవీంద్రభారతిలో నిర్వహించిన మేడే (May Day) వేడుకల్లో ఆయన మాట్లాడారు. మంత్రి కేటీఆర్‌ (KTR) వల్లే హైదరాబాద్ కళకళలాడుతోందని కొనియాడారు. మహారాష్ట్రలోనూ వచ్చేది కేసీఆర్ సర్కారేనని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో పోలవరం (Polavaram) ప్రాజెక్టును పూర్తి చేసే సత్తా కేసీఆర్‌కు మాత్రమే ఉందన్నారు.  

Updated : 01 May 2023 15:12 IST

సీఎం కేసీఆర్‌ (CM KCR)మాదిరిగా పరిపాలన చేయడం ఎవరివల్లా కాదని మంత్రి మల్లారెడ్డి (Mallareddy) అన్నారు. రవీంద్రభారతిలో నిర్వహించిన మేడే (May Day) వేడుకల్లో ఆయన మాట్లాడారు. మంత్రి కేటీఆర్‌ (KTR) వల్లే హైదరాబాద్ కళకళలాడుతోందని కొనియాడారు. మహారాష్ట్రలోనూ వచ్చేది కేసీఆర్ సర్కారేనని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో పోలవరం (Polavaram) ప్రాజెక్టును పూర్తి చేసే సత్తా కేసీఆర్‌కు మాత్రమే ఉందన్నారు.  

Tags :

మరిన్ని