Nadendla: 151 సీట్లకే ఇలా వేధిస్తే.. ఇక 175 వస్తే?: నాదెండ్ల
గుంటూరు జిల్లా ఇప్పటంలో మరోసారి ఆక్రమణలో పేరుతో అధికారులు వస్తే.. తీవ్రంగా ప్రతిఘటిస్తామని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఇప్పటంలో పలువురు బాధితులను ఆయన పరామర్శించి భరోసా ఇచ్చారు. 151 సీట్లకే వైకాపా ఇలా వేధిస్తే.. రేపు 175 వస్తే పరిస్థితి ఏవిధంగా ఉంటుందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఈ మేరకు వైకాపా ఆగడాలు ఇక సాగనివ్వబోమన్నారు.
Published : 05 Mar 2023 19:35 IST
Tags :