Andhra news: ఫోన్‌ ట్యాపింగ్‌పై మాట మార్చిన మంత్రి పెద్దిరెడ్డి..!

 పదోతరగతి పరీక్షల ప్రశ్నపత్రం లీకేజీ కేసు విషయంలో ఫోన్‌ ట్యాపింగ్‌ చేశామని తాను అనలేదని, ట్రాకింగ్‌ అని మాత్రమే అనాలని తన ఉద్దేశమని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తమను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.

Published : 12 May 2022 16:13 IST

 పదోతరగతి పరీక్షల ప్రశ్నపత్రం లీకేజీ కేసు విషయంలో ఫోన్‌ ట్యాపింగ్‌ చేశామని తాను అనలేదని, ట్రాకింగ్‌ అని మాత్రమే అనాలని తన ఉద్దేశమని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తమను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.

Tags :

మరిన్ని