Andhra News: రైతులపై దాడి చేస్తే భాజపాపై చేసినట్లే: సీఎం రమేశ్‌

అమరావతి రైతుల పాదయాత్రకు రక్షణ కవచంలా ఉంటామని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ అన్నారు. విశాఖలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అమరావతి రైతులపై దాడి చేస్తే భాజపా పై దాడి చేసినట్లేనని ఆయన హెచ్చరించారు. ప్రధాని పునాధి వేసిన అమరావతిని కేంద్రం ఎందుకు అడ్డుకుంటుందని ప్రశ్నించారు.

Published : 23 Sep 2022 17:49 IST

అమరావతి రైతుల పాదయాత్రకు రక్షణ కవచంలా ఉంటామని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ అన్నారు. విశాఖలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అమరావతి రైతులపై దాడి చేస్తే భాజపా పై దాడి చేసినట్లేనని ఆయన హెచ్చరించారు. ప్రధాని పునాధి వేసిన అమరావతిని కేంద్రం ఎందుకు అడ్డుకుంటుందని ప్రశ్నించారు.

Tags :

మరిన్ని