Andhra News: రైతులపై దాడి చేస్తే భాజపాపై చేసినట్లే: సీఎం రమేశ్
అమరావతి రైతుల పాదయాత్రకు రక్షణ కవచంలా ఉంటామని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ అన్నారు. విశాఖలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అమరావతి రైతులపై దాడి చేస్తే భాజపా పై దాడి చేసినట్లేనని ఆయన హెచ్చరించారు. ప్రధాని పునాధి వేసిన అమరావతిని కేంద్రం ఎందుకు అడ్డుకుంటుందని ప్రశ్నించారు.
Published : 23 Sep 2022 17:49 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం