Revanath Reddy: వాళ్ల రంగు ఏంటో అందరికీ తెలుసు: రేవంత్‌ రెడ్డి

మునుగోడు ప్రజలను మరోసారి మోసం చేయడానికి తెరాస, భాజపా సిద్ధమయ్యాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. మునుగోడులో కాంగ్రెస్  పార్టీ ఆధ్వర్యంలో మహిళా గర్జన సభ జరిగింది. ఈ సభలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఇప్పటికే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డికి అవకాశమిచ్చిన మునుగోడు ప్రజలు.. ఈసారి పాల్వాయి స్రవంతికి అవకాశమిచ్చి చూడాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు.

Published : 01 Nov 2022 17:28 IST

మునుగోడు ప్రజలను మరోసారి మోసం చేయడానికి తెరాస, భాజపా సిద్ధమయ్యాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. మునుగోడులో కాంగ్రెస్  పార్టీ ఆధ్వర్యంలో మహిళా గర్జన సభ జరిగింది. ఈ సభలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఇప్పటికే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డికి అవకాశమిచ్చిన మునుగోడు ప్రజలు.. ఈసారి పాల్వాయి స్రవంతికి అవకాశమిచ్చి చూడాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు.

Tags :

మరిన్ని