Revanath Reddy: వాళ్ల రంగు ఏంటో అందరికీ తెలుసు: రేవంత్ రెడ్డి
మునుగోడు ప్రజలను మరోసారి మోసం చేయడానికి తెరాస, భాజపా సిద్ధమయ్యాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళా గర్జన సభ జరిగింది. ఈ సభలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఇప్పటికే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డికి అవకాశమిచ్చిన మునుగోడు ప్రజలు.. ఈసారి పాల్వాయి స్రవంతికి అవకాశమిచ్చి చూడాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు.
Published : 01 Nov 2022 17:28 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం