Vijayasai Reddy: విజయసాయి రెడ్డి ఫోన్ చోరీపై పలు అనుమానాలు

వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి సెల్‌ఫోన్‌ చోరీ వ్యవహారంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సెల్‌ఫోన్ పోయిందంటూ ఆయన వ్యక్తిగత సహాయకుడు గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసి పది రోజులు గడుస్తున్నా.. దానిపై కేసూ నమోదు చేయలేదు.. దర్యాప్తూ చేపట్టలేదు.  ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తి ఆ తర్వాత చర్యలు వద్దని కోరారంటున్న పోలీసులు... అందుకే ముందుకు వెళ్లలేదని చెబుతున్నారు.

Updated : 02 Dec 2022 13:07 IST

వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి సెల్‌ఫోన్‌ చోరీ వ్యవహారంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సెల్‌ఫోన్ పోయిందంటూ ఆయన వ్యక్తిగత సహాయకుడు గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసి పది రోజులు గడుస్తున్నా.. దానిపై కేసూ నమోదు చేయలేదు.. దర్యాప్తూ చేపట్టలేదు.  ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తి ఆ తర్వాత చర్యలు వద్దని కోరారంటున్న పోలీసులు... అందుకే ముందుకు వెళ్లలేదని చెబుతున్నారు.

Tags :

మరిన్ని