
శ్రీపద్మావతీ అమ్మవారికి నూతన సూర్యప్రభ వాహనం
తిరుచానూరు, న్యూస్టుడే: తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారికి నూతన సూర్యప్రభ వాహనం సమకూరింది. అమ్మవారి వాహన సేవకు రూ.3 కోట్ల వ్యయంతో 6 కిలోల బంగారాన్ని వినియోగించి తితిదే ప్రత్యేకంగా సూర్యప్రభ వాహనాన్ని తయారు చేయించింది. బుధవారం ఈ వాహనానికి తితిదే ఈవో ధర్మారెడ్డి దంపతులు, తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలతారెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, జేఈవో వీరబ్రహ్మం ప్రత్యేక పూజలు చేసి ఆలయ అధికారులకు అందజేశారు. ఈ నెల 26న ఉదయం జరిగే సూర్యప్రభ వాహన సేవలో ఈ వాహనాన్ని వినియోగించనున్నారు. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, పేష్కార్ ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని
Andhra News: ఇల్లు కూల్చివేత.. పోలీస్స్టేషన్ వద్ద వర్షంలో తడుస్తూ వృద్ధురాలి నిరసన
Kishan Reddy: ప్రభుత్వాలు చేయలేనివి.. సత్యసాయి చేశారు: కిషన్రెడ్డి
హెచ్ఎంపై దాడి చేసిన నిందితులను శిక్షించాలని ఉపాధ్యాయుల డిమాండ్
Honeytrap: వైకాపా నాయకురాలి హనీట్రాప్.. వీడియోలు, ఫొటోలు చూసి అవాక్కైన పోలీసులు!
‘తమ్ముడూ అదీప్రాజ్.. జగనన్నను తిడుతున్నారు.. తక్షణమే రావాలి’


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
PV Sindhu: ఆ స్వర్ణం కోసం అయిదేళ్లు ఎదురుచూశా: పీవీ సింధు
-
Politics News
YSRCP: ప్రతి ఇంటికీ జగన్ స్టిక్కర్!
-
Crime News
సహజీవనం చేస్తూ హతమార్చాడు: తల్లీకుమార్తెలను గునపంతో కొట్టి చంపిన ప్రియుడు
-
Sports News
Sunil Gavaskar: బ్రిస్బేన్ పిచ్ గురించి మాట్లాడరేం?
-
Politics News
Bhuma Akhila Priya: నంద్యాల ఎమ్మెల్యే ఇన్సైడర్ ట్రేడింగ్: భూమా అఖిలప్రియ