బ్రేకింగ్
29 Apr 2024 | 19:36 IST
తాటాకు చప్పుళ్లకు భయపడం: పవన్
గణపవరం: వైకాపా ఓటమి తథ్యమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జూదం ఆడుకునే క్లబ్బులు కావాలా? డీఎస్సీ నోటిఫికేషన్ కావాలా? అని ప్రజలను ప్రశ్నించారు. రాష్ట్రంలో జూదం, మద్యం, ఇసుక దోపిడీ బాగా అభివృద్ధి చెందాయన్నారు. ఏలూరు జిల్లా గణపవరంలో వారాహి విజయభేరి బహిరంగ సభలో పవన్ ప్రసంగించారు. ‘‘కూటమి అభ్యర్థులకు ఓట్లు వేయొద్దంటూ కొన్ని చోట్ల వైకాపా నేతలు బెదిరిస్తున్నారని మా దృష్టికి వచ్చింది. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడేవారు ఎవరూ లేరు’’ అని అన్నారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- రాశిఫలం (మే 19 - మే 25)
- కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు
- భళి భళిరా బెంగళూరు
- ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
- తప్పు చేశాను.. వాడే లేకపోతే ఈ నరకం ఉండదు కదా!
- ‘మీ రాష్ట్రాల సంగతి చూసుకోండి’: ఆ సీఎంలకు నవీన్ పట్నాయక్ కౌంటర్
- కూటమే కొడుతుంది!
- వారిపై కుక్కల్ని వదలండి.. కొడాలి నాని అనుచరుడు
- ప్రభాస్ చెప్పిన ‘బుజ్జి’ ఇదిగో.. ఆసక్తి రేకెత్తిస్తున్న వీడియో
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)