బ్రేకింగ్
29 Apr 2024 | 19:36 IST
తాటాకు చప్పుళ్లకు భయపడం: పవన్
గణపవరం: వైకాపా ఓటమి తథ్యమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జూదం ఆడుకునే క్లబ్బులు కావాలా? డీఎస్సీ నోటిఫికేషన్ కావాలా? అని ప్రజలను ప్రశ్నించారు. రాష్ట్రంలో జూదం, మద్యం, ఇసుక దోపిడీ బాగా అభివృద్ధి చెందాయన్నారు. ఏలూరు జిల్లా గణపవరంలో వారాహి విజయభేరి బహిరంగ సభలో పవన్ ప్రసంగించారు. ‘‘కూటమి అభ్యర్థులకు ఓట్లు వేయొద్దంటూ కొన్ని చోట్ల వైకాపా నేతలు బెదిరిస్తున్నారని మా దృష్టికి వచ్చింది. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడేవారు ఎవరూ లేరు’’ అని అన్నారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- అసలేం జరుగుతోంది?.. ఏఎన్యూ స్ట్రాంగ్రూం సమీపంలో నిఘా వర్గాల సమావేశం
- నేడు ఐప్యాక్ కార్యాలయానికి జగన్
- తాడిపత్రిలో డీఎస్పీ చైతన్య దమనకాండ
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (16/05/24)
- బాలికలతో బలవంతపు వ్యభిచారం.. అరెస్టయిన వారిలో డీఎస్పీ
- రాజంపేట నుంచి వచ్చి మరీ అరాచకం
- ‘భారత్ చంద్రుడిపై కాలుమోపింది.. మనమేమో..’: పాక్ పార్లమెంట్లో ఆసక్తికర చర్చ!
- అక్కడి ప్రజలు చెప్పుల్లేకుండానే నడుస్తారు.. ఎందుకో తెలుసా?
- హోర్డింగ్ కూలిన ఘటన: కారులోనే నలిగిన ప్రాణాలు.. రెండు రోజులకు గుర్తింపు
- పోలీసుల ఆదేశాలను ధిక్కరించిన చెవిరెడ్డి.. తిరుపతిలో మరోసారి ఉద్రిక్తత