బ్రేకింగ్

breaking
30 Apr 2024 | 18:03 IST

హత్యలు చేసిన వారికి శిక్షలు తప్పవు: చంద్రబాబు

దెందులూరు: బీసీలను హత్య చేసిన వైకాపా గూండాలకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెదేపా అధినేత చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఏలూరు జిల్లా దెందులూరు ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. ‘‘ఉద్యోగులు, పింఛనర్లకు ఒకటో తేదీనే జీతాలు పడేలా చర్యలు తీసుకుంటాం. ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలను వర్తింపజేస్తాం. ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్‌ వసతి కల్పిస్తాం. జిల్లాల వారీగా ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అమలు చేస్తాం. భోగాపురం ఎయిర్‌పోర్టుకు అల్లూరి సీతారామరాజు పేరు పెడతాం’’ అని చెప్పారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని