బ్రేకింగ్
30 Apr 2024 | 18:03 IST
హత్యలు చేసిన వారికి శిక్షలు తప్పవు: చంద్రబాబు
దెందులూరు: బీసీలను హత్య చేసిన వైకాపా గూండాలకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెదేపా అధినేత చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఏలూరు జిల్లా దెందులూరు ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. ‘‘ఉద్యోగులు, పింఛనర్లకు ఒకటో తేదీనే జీతాలు పడేలా చర్యలు తీసుకుంటాం. ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలను వర్తింపజేస్తాం. ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్ వసతి కల్పిస్తాం. జిల్లాల వారీగా ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అమలు చేస్తాం. భోగాపురం ఎయిర్పోర్టుకు అల్లూరి సీతారామరాజు పేరు పెడతాం’’ అని చెప్పారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ‘త్రినయని’ సీరియల్ నటుడు చందు ఆత్మహత్య
- హైదరాబాద్ మెట్రో రైలు సమయం పొడిగింపు
- ‘బుజ్జి’ని పరిచయం చేయనున్న ప్రభాస్.. లేటెస్ట్ అప్డేట్ ఇదే
- ఆ వివాదంలోకి.. ఎన్టీఆర్ పేరుని తీసుకురావద్దు: టీమ్ విజ్ఞప్తి
- ముగ్గురు బందీల మృతదేహాలు లభ్యం.. మృతుల్లో ఆ యువతి కూడా!
- రివ్యూ: విద్య వాసుల అహం.. ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎలా ఉందంటే?
- శిఖర్ పహాడియాతో బంధంపై పెదవి విప్పిన జాన్వీ.. ఏమన్నారంటే!
- మాళవిక మోహనన్ కర్రసాము.. నభా నటేశ్ కోల్కతా జ్ఞాపకాలు
- ఈ పుస్తకం ప్రతీ విద్యార్థి చదవాలి: ఇన్ఫీ నారాయణమూర్తి
- మళ్లీ భాజపా గెలిస్తే.. ఆ నేతలు కటకటాల్లోకే..: కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు