బ్రేకింగ్

breaking
01 May 2024 | 13:16 IST

వైకాపాకు ఓటేస్తే మీ ఆస్తులు గాలిలో దీపమే: పవన్‌

మండపేట: ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టుపై అసెంబ్లీలో చర్చ జరగలేదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. మండపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘పట్టాదారు పాస్‌పుస్తకాలపై ఆంధ్రప్రదేశ్‌ రాజముద్ర ఉండాలి. ప్రధానిగా మోదీ ఉన్నందున పాస్‌పోర్టుపై ఆయన ఫొటో లేదే? వైకాపాకు ఓటు వేస్తే మీ ఆస్తులు గాలిలో దీపమే. మన ఆస్తి పత్రాలపై జగన్‌ హక్కు ఏంటని నిలదీయాలి. వంద రోజుల్లోనే గంజాయి గూండాలను ఉక్కు పాదంతో నలిపేస్తాం’’ అని పవన్‌ అన్నారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని