బ్రేకింగ్
01 May 2024 | 13:16 IST
వైకాపాకు ఓటేస్తే మీ ఆస్తులు గాలిలో దీపమే: పవన్
మండపేట: ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై అసెంబ్లీలో చర్చ జరగలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మండపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘పట్టాదారు పాస్పుస్తకాలపై ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉండాలి. ప్రధానిగా మోదీ ఉన్నందున పాస్పోర్టుపై ఆయన ఫొటో లేదే? వైకాపాకు ఓటు వేస్తే మీ ఆస్తులు గాలిలో దీపమే. మన ఆస్తి పత్రాలపై జగన్ హక్కు ఏంటని నిలదీయాలి. వంద రోజుల్లోనే గంజాయి గూండాలను ఉక్కు పాదంతో నలిపేస్తాం’’ అని పవన్ అన్నారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈవీఎంను ధ్వంసం చేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి.. దృశ్యాలు వెలుగులోకి
- 5 నిమిషాల్లో 6 వేల అడుగుల కిందకి.. సింగపూర్ విమానంలో భయానక దృశ్యాలు
- మరో వీడియో పోస్ట్ చేసిన నటి హేమ
- హైదరాబాద్ను ఓడించి ఫైనల్కు దూసుకెళ్లిన కోల్కతా
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (22/05/24)
- బికినీలో రకుల్ప్రీత్ సింగ్.. అనన్య ఫొటోషూట్
- స్టార్ హీరోయిన్ ఎదురుగా ఉన్నా.. తనపనిలో నిమగ్నమై: నెట్టింట్లో వైరల్గా డెలివరీ బాయ్
- సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్.. రూ.3కోట్లకు పైగా అక్రమాస్తులు?
- రేవ్ పార్టీలో ఆ తెలుగు నటి పాల్గొన్నారు: బెంగళూరు కమిషనర్
- రోజుకు 10వేల అడుగులు మంచిదేనా? నిపుణుల మాట ఇదే..!