శనివారం, డిసెంబర్ 07, 2019
ఇందల్వాయి మండలం రూప్లానాయక్ తండాలోఆదివారం తీజ్ ఉత్సవాలు నిర్వహించారు. ఈ వేడుకలకు ఎంపీ ధర్మపురి అర్వింద్ హాజరయ్యారు. ప్రత్యేక పూజలు చేసి గోధుమ బుట్టలను యువతులకు అందజేశారు. సెల్ఫీలు దిగుతూ సరదాగా గడిపారు.
- న్యూస్టుడే, ఇందల్వాయి
జిల్లా వార్తలు