IND vs AUS Fourth Test: నాలుగో టెస్టు డ్రా.. 2-1తో భారత్దే సిరీస్
IND vs AUS Fourth Test: అహ్మదాబాద్ వేదికగా బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో (Border - Gavaskar Trophy) భారత్ - ఆసీస్ జట్ల మధ్య (IND vs AUS) నాలుగో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో సిరీస్ 2-1తో భారత్ వశమైంది. టాస్ గెలిచిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 480 పరుగులు చేసింది. బదులుగా భారత్ 571 పరుగులు కొట్టింది. రెండో ఇన్నింగ్స్లో కంగారూలు 175/2 దగ్గర ఉండగా ఇరు జట్ల కెప్టెన్లు నిర్ణయం తీసుకొని మ్యాచ్ను డ్రాగా ముగించారు.
Updated : 13 Mar 2023 15:41 IST
వ
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్