
తాజా వార్తలు
విజయవాడ: నగర శివారు గొల్లపూడిలో చిన్నారి ద్వారకను హతమార్చిన నిందితుడ్ని కఠినంగా శిక్షించాలంటూ మహిళలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై బైఠాయించారు. కొవ్వొత్తులు ప్రదర్శిస్తూ చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. చిన్నారిని బలిగొన్న నిందితుడిని వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేశారు. మహిళల ధర్నాతో జాతీయ రహదారిపై రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు మహిళలకు నచ్చజెప్పి ధర్నా విరమింపజేసి ట్రాఫిక్ను క్రమబద్దీకరించారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- ‘ఆ విషయంలో రాముడూ గ్యారెంటీ ఇవ్వలేడు’
- రణ్బీర్కు ఆలియా అప్పుడే తెలుసు..!
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- ఒక్కరికే ఛాన్స్: కోహ్లీ
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- రికార్డు స్థాయికి విదేశీమారక ద్రవ్య నిల్వలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
