Andhra Pradesh: గ్రాసిమ్‌ పరిశ్రమను ప్రారంభించిన సీఎం జగన్‌

తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో ఆదిత్య బిర్లా గ్రూప్‌ సంస్థ నెలకొల్పిన గ్రాసిమ్‌ పరిశ్రమ కాస్టిక్‌ సోడా యూనిట్‌ను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ 75 శాతం స్థానికులకు ఉపాధి కల్పించేందుకు పరిశ్రమ అంగీకరించిందని చెప్పారు. గ్రాసిమ్‌ పరిశ్రమతో ప్రత్యక్షంగా 1300, పరోక్షంగా 1150 మందికి ఉపాధి కలుగుతుందని జగన్‌ వివరించారు.  

Updated : 21 Apr 2022 11:03 IST
1/7
2/7
3/7
4/7
మాట్లాడుతున్న కుమార మంగళం బిర్లా మాట్లాడుతున్న కుమార మంగళం బిర్లా
5/7
6/7
7/7

మరిన్ని