Andhra Pradesh: గ్రాసిమ్ పరిశ్రమను ప్రారంభించిన సీఎం జగన్
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ నెలకొల్పిన గ్రాసిమ్ పరిశ్రమ కాస్టిక్ సోడా యూనిట్ను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ 75 శాతం స్థానికులకు ఉపాధి కల్పించేందుకు పరిశ్రమ అంగీకరించిందని చెప్పారు. గ్రాసిమ్ పరిశ్రమతో ప్రత్యక్షంగా 1300, పరోక్షంగా 1150 మందికి ఉపాధి కలుగుతుందని జగన్ వివరించారు.
Updated : 21 Apr 2022 11:03 IST
1/7
2/7
3/7
4/7
మాట్లాడుతున్న కుమార మంగళం బిర్లా
5/7
6/7
7/7
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘హార్దిక్ను ఎంచుకోవడం తప్పిదమా?’.. విమర్శలకు గావస్కర్ స్ట్రాంగ్ ఆన్సర్!
-
ఎఫ్డీ కంటే మెరుగైన రిటర్నులు.. స్టాక్స్ కంటే తక్కువ రిస్క్
-
పోలీస్ స్టేషన్లో రూ.5.6లక్షలు కాజేసిన హోంగార్డు
-
దిశా నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసులకు ఊరట
-
డ్రై ఐస్ తిని మూడేళ్ల బాలుడు మృతి
-
ప్రపంచకప్కి రింకూని విస్మరించడమా? ఇదో చెత్త సెలక్షన్!