Nara Brahmani: మంగళగిరిలో నారా బ్రాహ్మణి పర్యటన

ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సతీమణి బ్రాహ్మణి మంగళగిరిలో పర్యటించారు. ఎకో పార్కులో వాకర్స్‌తో కలిసి బ్రాహ్మణి వాకింగ్‌ చేశారు. అనంతరం కృష్ణా నది సమీపంలో మత్య్సకారులతో నారా బ్రాహ్మణి సమావేశమయ్యారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫొటోలు..

Updated : 05 May 2024 15:08 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని