Viral news: స్పైడర్ మ్యాన్ను మరిపించే ఈ అమ్మాయిల విన్యాసాలు చూశారా?
ఇద్దరు చిన్నారులు.. నునుపైన మార్బుల్ గోడలు, సన్నని పిల్లర్లు ఇలా ఏదైనా ఎలాంటి సాయం లేకుండాఅవలీలగా ఎక్కతున్నారు. స్పైడర్ మ్యాన్ను మరిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇప్పడు ఈవీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతోంది. వీరిని అంతా స్పైడర్ గర్ల్స్ అంటున్నారు.
హైదరాబాద్: ఇద్దరు చిన్నారులు.. నునుపైన మార్బుల్ గోడలు, సన్నని పిల్లర్లు ఇలా ఏదైనా ఎలాంటి సాయం లేకుండా అవలీలగా ఎక్కేస్తున్నారు. స్పైడర్ మ్యాన్ను మరిపిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వీరిని అంతా స్పైడర్ గర్ల్స్ అంటున్నారు. వివరాల్లోకి వెళ్తే పట్నాకు చెందిన అజిత్కుమార్, సంగీతలకు అక్షిత (11), కృపత(9) ఇద్దరు కుమార్తెలు. సాధారణంగా చిన్నపిల్లలు ఉంటే కార్టూన్ సినిమాలు, మొబైల్ ఫోన్లకే పరిమితమవుతున్న ఈ రోజుల్లో ఈ ఇద్దరు పిల్లలు అందుకు భిన్నంగా సాహసాలు చేస్తున్నారు. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో నెమ్మదిగా గోడలు పాకడం ప్రారంభించిన ఈ ఇద్దరు, అనంతరం వేగంగా ఎక్కడం సాధన చేశారు. విషయం తెలుసుకుని అవాక్కవడం అజిత్కుమార్ దంపతుల వంతైంది. స్పైడర్మాన్ లాగా ఎగబాకడం సంతోషంగా ఉందని, భవిష్యత్తులో ఎవరెస్ట్ అధిరోహించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని పిల్లలు చెబుతున్నారు. అయితే ఎలాంటి శిక్షణ ఇవ్వకున్నా ఇంతగా నేర్చుకున్నారని, భవిష్యత్తులో అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తామని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం