Raghurama: వైకాపా అధ్యక్ష పదవికి పోటీ చేస్తా

సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తే వైకాపా అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు వెల్లడించారు. దిల్లీలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘2017లో మా పార్టీలో ఏదో నామమాత్రంగా ఎన్నికలు

Updated : 19 Oct 2021 09:33 IST

ఎంపీ రఘురామకృష్ణరాజు వెల్లడి

ఈనాడు, దిల్లీ: సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తే వైకాపా అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు వెల్లడించారు. దిల్లీలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘2017లో మా పార్టీలో ఏదో నామమాత్రంగా ఎన్నికలు నిర్వహించారు. కరోనాతో గత రెండేళ్లుగా పొడిగించుకుంటూ వస్తున్నారు. మా పార్టీలో సభ్యత్వ కార్డులే ఉండవు. పార్టీలో ప్రజాస్వామ్య రక్షణకు నేను అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకుంటున్నాను...’ అని ఆయన చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని