సర్కారుపై నమ్మకం సడలుతోంది

ప్రభుత్వంపై నమ్మకం సడలిపోతోందని, ఏకపక్ష వైఖరి, నిరంకుశ ధోరణులు పెరిగిపోయాయని ప్రోగ్రెసివ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌(పీడీఎఫ్‌) ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మణరావు,

Published : 21 Jan 2022 05:36 IST

పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు

ఈనాడు, అమరావతి: ప్రభుత్వంపై నమ్మకం సడలిపోతోందని, ఏకపక్ష వైఖరి, నిరంకుశ ధోరణులు పెరిగిపోయాయని ప్రోగ్రెసివ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌(పీడీఎఫ్‌) ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మణరావు, శ్రీనివాసులురెడ్డి, వెంకటేశ్వరరావు, షేక్‌సాబ్జీ విమర్శించారు. సీపీఎస్‌పై వెనక్కి వెళ్లడం హామీ విశ్వసనీయతనే హరిస్తోందని, పీఆర్సీ ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని