రూ.కోటి పరిహారం ఇవ్వాలి: లోకేశ్‌

‘మృతుడు సుబ్రమణ్యం కుటుంబానికి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి.. రూ.2 కోట్ల డబ్బు, పొలం ఇస్తానని ప్రలోభ పెట్టారు. ఈఉదంతంపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలి. మృతుడి కుటుంబానికి రూ.కోటి పరిహారం అందించాలి’

Published : 24 May 2022 03:58 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ‘మృతుడు సుబ్రమణ్యం కుటుంబానికి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి.. రూ.2 కోట్ల డబ్బు, పొలం ఇస్తానని ప్రలోభ పెట్టారు. ఈఉదంతంపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలి. మృతుడి కుటుంబానికి రూ.కోటి పరిహారం అందించాలి’ అని తెదేపా నేత లోకేశ్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని