8 పాఠశాలలకు ఉత్తమ అవార్డులు

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది పాఠశాలలకు ఉత్తమ పాఠశాలల అవార్డును ప్రదానం చేయనున్నారు. పదోతరగతిలో వందశాతం ఫలితాలు, విద్యార్థుల సరాసరి

Published : 10 Aug 2022 05:42 IST

ఈనాడు, అమరావతి: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది పాఠశాలలకు ఉత్తమ పాఠశాలల అవార్డును ప్రదానం చేయనున్నారు. పదోతరగతిలో వందశాతం ఫలితాలు, విద్యార్థుల సరాసరి మార్కులు అత్యధికంగా ఉన్న బడులను ఈ అవార్డులకు ఎంపికచేశారు. ప్రతి యాజమాన్యం నుంచి ఒక్కో పాఠశాలను ఎంపిక చేశారు. ఉత్తమ పాఠశాలలకు సీఎం జగన్‌ జ్ఞాపికలు అందజేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని