Adilabad : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వైద్య విద్యార్థుల దుర్మరణం

మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదిలాబాద్ రిమ్స్‌కు చెందిన ఇద్దరు వైద్య విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.

Published : 18 Dec 2023 13:25 IST

ఎదులాపురం : మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదిలాబాద్ రిమ్స్‌కు చెందిన ఇద్దరు వైద్య విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని పాండ్రకవాడ వద్ద ఆగి ఉన్న వాహనాన్ని.. వైద్య విద్యార్థులు వెళ్తున్న బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న బాలసాయి, డేవిడ్‌లుగా గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని