logo

అమ్మవారిని దర్శించుకున్న తోగుట పిఠాధిపతి

సరస్వతీ పీఠం తోగుట పిఠాధిపతి మాధవానంద సరస్వతి గురువారం బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ అర్చకబృందం స్వాగతం పలికారు. ఆలయంలో అమ్మవారిని

Published : 21 Jan 2022 02:38 IST


ఆలయంలో మాధవానంద సరస్వతి

బాసర, న్యూస్‌టుడే: సరస్వతీ పీఠం తోగుట పిఠాధిపతి మాధవానంద సరస్వతి గురువారం బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ అర్చకబృందం స్వాగతం పలికారు. ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో వినోద్‌రెడ్డి, స్థానాచార్య ప్రవీణ్‌కుమార్‌లతో ఆలయ విషయాలపై చర్చించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని