బాపూజీ మాట.. భావిపౌరులకు బాట
మంచి పుస్తకాలు మన చెంత ఉంటే.. మంచి మిత్రులు లేని లోటు తీరినట్లే
మంచి పుస్తకాలు మన చెంత ఉంటే.. మంచి మిత్రులు లేని లోటు తీరినట్లే
- గాంధీజీ
పుస్తకం హస్తభూషణం అంటారు. గతంలో ఎందరో మేధావులు వేలకు వేలు పుస్తకాలు చదివి...ఆదర్శంగా నిలిచారు. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు చేతిలో ఆడించడానికి సరిపోతున్న సమయంలో పుస్తకపఠనం తగ్గిపోయింది. ఇది పిల్లలకు అనారోగ్యకరం. పఠనంపై ఇప్పటి నుంచే ఆసక్తి పెరగాలి. జీవితానికి స్ఫూర్తినిచ్చే పుస్తకాలు చదవడం వల్ల రుగ్మతలు తొలగి పరిపూర్ణంగా తయారవుతాం. మంచి పుస్తకాలు చదవడం ఒక దినచర్యగా మారాలి.
- న్యూస్టుడే, దండేపల్లి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దారుంది.. భయపెడుతోంది..!
[ 27-04-2024]
అదేంటది.. దారి భయపెట్టడమేంటని విస్తుపోతున్నారా! మీరు చదివింది నిజమే. అదీ జిల్లా కేంద్రంలోనే. పైగా జిల్లా ప్రధాన ఆసుపత్రి(ఇప్పుడు బోధనాసుపత్రి కూడా) పరిస్థితి ఇది. -
ఇంటర్ విద్య..వీరికి మిధ్య
[ 27-04-2024]
జిల్లాలోని మారుమూల మండలాలు భీమిని, కన్నెపల్లి, నెన్నెల. ఇక్కడ పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఇంటర్ చదవాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్