logo

హజ్ యాత్రికులకు టీకా కార్యక్రమం

ఈ ఏడాది జిల్లా నుంచి హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు స్థానిక టీఎన్జీవో భవనంలో ఆరోగ్య పరీక్షలను ...

Updated : 02 May 2024 13:38 IST

ఎదులాపురం: ఈ ఏడాది జిల్లా నుంచి హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు స్థానిక టీఎన్జీవో భవనంలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. హజీ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ, రిమ్స్ ఆసుపత్రి సిబ్బంది 63 మంది హజ్‌ యాత్రికులకు ఆరోగ్య పరీక్షలు చేసి వ్యాక్సిన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ రాథోడ్ నరేందర్, డీఐఓ వైసీ శ్రీనివాస్,  హజ్ కమిటీ జిల్లా అధ్యక్షుడు షాహిద్ అహ్మద్ తవక్కల్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని