logo

సీపీఎం పార్లమెంట్ స్థాయి సమావేశం జయప్రదం చేయండి

సీపీఎం పార్టీ పార్లమెంటు స్థాయి కార్యకర్తల  సమావేశం  3న  స్థానిక  యాదవ సంఘ భవనంలో  నిర్బహించనున్నట్లు ...

Published : 02 May 2024 13:32 IST

ఎదులాపురం: సీపీఎం పార్టీ పార్లమెంటు స్థాయి కార్యకర్తల  సమావేశం  3న  స్థానిక  యాదవ సంఘ భవనంలో  నిర్బహించనున్నట్లు  ఆ పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ తెలిపారు.  సమావేశానికి పార్టీ  రాష్ట్ర నాయకులు జె.వెంకటేష్, ఉమ్మడి జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరవుతారని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో  భాజపాను  ఓడించడమే  లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశాన్ని  పార్టీ సభ్యులు, కార్యకర్తలు ,శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు .

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని