logo

రాంనగర్ యువకుడికి పీహెచ్‌డీ పట్టా

అదిలాబాద్ జిల్లా తాంసి మండలం మారుమూల పల్లె రాంనగర్ చెందిన యువకుడు చంద్రకాంత్‌కు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గురువారం పీహెచ్‌డీ పట్టా ప్రదానం చేసింది.

Published : 02 May 2024 16:01 IST

తాంసి: అదిలాబాద్ జిల్లా తాంసి మండలం మారుమూల పల్లె రాంనగర్ చెందిన యువకుడు చంద్రకాంత్‌కు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గురువారం పీహెచ్‌డీ పట్టా ప్రదానం చేసింది. చరిత్ర, సంస్కృతి, పురావస్తు శాస్త్ర శాఖలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చారిత్రక పర్యాటక ప్రదేశాలపై పరిశోధన చేసినందుకుగాను పీహెచ్‌డీ లభించింది. ప్రస్తుతం చంద్రకాంత్ కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని