logo

పోలీసుల తనిఖీల్లో నగదు పట్టివేత

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు.

Published : 04 May 2024 10:05 IST

బోథ్: పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. బోథ్ మండలంలోని ఘన్పూర్ చెక్‌పోస్ట్ వద్ద శనివారం ఉదయం తనిఖీల్లు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మహారాష్ట్ర నుంచి నిర్మల్ వెళుతున్న ఓ వ్యక్తి  వద్ద నుంచి  రూ.3 లక్షల నగదును గుర్తించారు. పట్టుకున్న నగదుకు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో నగదును సీజ్‌చేశారు. ఈ తనిఖీల్లో ఎస్ఐ రాము, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని