logo

మాజీ సర్పంచులు కాంగ్రెస్‌లో చేరిక

తాంసి మండలం జామిడి, బండల్ నాగాపూర్ గ్రామాలకు చెందిన మాజీ సర్పంచులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

Updated : 10 May 2024 13:21 IST

తాంసి: తాంసి మండలం జామిడి, బండల్ నాగాపూర్ గ్రామాలకు చెందిన మాజీ సర్పంచులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సరితా రెడ్డి, వెంకన్న వార్డు సభ్యులతో కలిసి శుక్రవారం బోర్డు నియోజకవర్గం ఇన్‌ఛార్జి ఆడే గజేందర్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీధర్ రెడ్డి, నారాయణ, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని