Gudiwada: బ్రీత్ ఎనలైజర్లో ఏకంగా 530 పాయింట్లు.. ఈ రీడింగ్ ఎన్ని బీర్లకు సమానమో తెలుసా?
గుడివాడ సమీప వెంట్రప్రగడకు చెందిన ఓ వ్యక్తి పీకలదాకా తాగి ద్విచక్ర వాహనంపై గింగిరాలు కొడూతూ శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో బందరు రోడ్డుపై హడావుడి చేసి పోలీసులకు చిక్కాడు.
గుడివాడ సమీప వెంట్రప్రగడకు చెందిన ఓ వ్యక్తి పీకలదాకా తాగి ద్విచక్ర వాహనంపై గింగిరాలు కొడూతూ శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో బందరు రోడ్డుపై హడావుడి చేసి పోలీసులకు చిక్కాడు. అదే సమయంలో పెనమలూరు సీఐ గోవిందరాజు అతడికి బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించగా రీడింగ్ పర్సంటేజీ ఏకంగా 530 పాయింట్లు చూపించడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. ఇది 15కు పైగా బీరు సీసాలు సేవించిన దానితో సమానమని గుర్తించారు. అతడి వాహనాన్ని సీజ్ చేసి కుటుంబ సభ్యులకు సమాచారం పంపగా.. వారు వచ్చి ఇంటికి తీసుకెళ్లారు. అతను వేరే మార్గంలో వెళ్లినట్లయితే రోడ్డు ప్రమాదానికి గురయ్యేవాడని పోలీసులు తెలిపారు. అలాగే వాహన తనిఖీల్లో మరో నలుగురు మందుబాబులను పోలీసులు అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ నిర్వహించారు.
- పెనమలూరు, న్యూస్టుడే
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కూటమి మ్యానిఫెస్టోపై సందేహాలుంటే నివృత్తి చేస్తాం: యనమల
[ 01-05-2024]
పూర్తిగా అమలు చేయదగ్గ మ్యానిఫెస్టోనే తాము రూపొందించామని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. -
నాన్న రాసిన మరణశాసనం.. ఒత్తిడికి తలొగ్గి కుటుంబాన్ని కడతేర్చి..
[ 01-05-2024]
‘నా మానసిక పరిస్థితి బాగోలేదు. చాలా ఒత్తిడిలో ఉన్నా. అమ్మ, భార్య, పిల్లలంటే నాకు ప్రాణం. నేను చనిపోయాక వారిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే ఇలా చేశానని’’ డాక్టర్ శ్రీనివాస్ తన ఫోన్లో వాయిస్ రికార్డు చేశారు. -
శ్రమజీవికీ ద్రోహ ‘మే’..!
[ 01-05-2024]
తెల్లవారుజామునే నిద్ర లేచి.. ఇంటి పనులన్నీ చక్కదిద్దుకుని... చద్దిబువ్వ మూటకట్టుకుని.. పొట్టకూటి కోసం అడ్డాలకు చేరుకుంటారు వేలాది మంది భవన నిర్మాణ కార్మికులు. ఎవరైనా కాస్త పని ఇప్పించకపోతారా? అని వేయికళ్లతో ఎదురుచూస్తూనే ఉంటారు -
బాబోయ్ అన్నా... బే‘ఖాతా’ర్..!
[ 01-05-2024]
మే.. సామాజిక పింఛన్లను బ్యాంకుల్లో వేయడమంటే.. వృద్ధులు, దివ్యాంగులను ఎండల్లో ముప్పుతిప్పలు పెట్టడమే. కావాలనే... ఎన్నికలకు ముందు వారిని వేధించి.. ప్రాణాలమీదకొచ్చేలా చేయడమే. -
ఉప కారాగారం వార్డర్ ఆత్మహత్య
[ 01-05-2024]
స్థానిక ఉప కారాగారంలో వార్డర్గా పని చేస్తున్న దాసరి నాగ శివకుమార్ (37) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన స్థానిక ఐదో వార్డులో ఒక భవనం పై అంతస్తులో ఉన్న సింగిల్ పోర్షన్లో అద్దెకు ఉంటున్నారు. -
‘వైకాపా అరాచకాలకు ఓటుతో స్వస్తి పలకాలి’
[ 01-05-2024]
రాష్ట్రంలోనూ, గన్నవరంలోనూ వైకాపా అరాచకాలకు స్వస్తి పలికే సమయం ఆసన్నమైందని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కునే ఆయుధంగా మలుచుకోవాలని బాపులపాడు మండలం రంగన్నగూడెం మాజీ సర్పంచి, వైకాపా నాయకురాలు ఆళ్ల నాగమణి పేర్కొన్నారు. -
జ్యోతిర్లింగ యాత్రకు ప్రత్యేక రైలు
[ 01-05-2024]
యాత్రికుల సౌకర్యార్థం ఐఆర్సీటీసీ సంస్థ జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్ర పేరుతో ప్రత్యేక రైలు నడపనుంది. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై దుష్ప్రచారం : సజ్జల
[ 01-05-2024]
ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై తెదేపా, జనసేన పార్టీ దుష్ప్రచారం చేస్తున్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. -
జ్యోతిసురేఖకు ఘన స్వాగతం
[ 01-05-2024]
ప్రపంచ అర్చరీ పోటీల్లో మూడు స్వర్ణ పతకాలు సాధించిన వన్నెం జ్యోతిసురేఖ మంగళవారం ఉదయం దిల్లీ నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. -
కూటమితోనే రాజ్యాంగ పరిరక్షణ: బాలశౌరి
[ 01-05-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కులను కాలరాస్తూ తన సొంత రాజ్యాంగం అమలు చేశారని, ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని కూటమి అభ్యర్థులు వల్లభనేని బాలశౌరి, కాగిత కృష్ణ ప్రసాద్ అన్నారు. -
పేదలకు పాట్లు.. వైకాపా నాయకులకు రూ.కోట్లు
[ 01-05-2024]
గుడివాడలో ఐదేళ్ల జగన్ ప్రభుత్వ పథకాలతో ప్రజలకు ఒరిగిందేమీ లేదు. కానీ.. ఎమ్మెల్యే నాని అండతో అతని అనుచరులు మాత్రం భారీగానే ఆర్జించారు. -
గుడివాడ కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్
[ 01-05-2024]
ఐపీఎల్లో జరిగే బెట్టింగ్ తీరుతెన్నులు ఇది. ఓవర్లో రెండు సిక్స్లు కొడితే పందెం కాసిన బెట్టింగ్రాయుళ్లకు డబ్బులు చెల్లించాలి. అదే కొట్టలేకపోతే బెట్టింగ్ రాయుళ్లు కట్టిన సొమ్ము బుకీలకు పంపాలి. -
ఎన్నికల నిర్వహణకు సహకరించండి: కలెక్టర్
[ 01-05-2024]
జిల్లాలో ప్రశాంతంగా, సజావుగా ఎన్నికల నిర్వహణకు అన్ని రాజకీయ పక్షాలు, ప్రజలు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘హార్దిక్ను ఎంచుకోవడం తప్పిదమా?’.. విమర్శలకు గావస్కర్ స్ట్రాంగ్ ఆన్సర్!
-
ఎఫ్డీ కంటే మెరుగైన రిటర్నులు.. స్టాక్స్ కంటే తక్కువ రిస్క్
-
పోలీస్ స్టేషన్లో రూ.5.6లక్షలు కాజేసిన హోంగార్డు
-
దిశా నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసులకు ఊరట
-
డ్రై ఐస్ తిని మూడేళ్ల బాలుడు మృతి