logo

ఆదుకోండయ్యా...

ఎ.కొండూరు మండల కోమటిగుంట గ్రామానికి చెందిన సీహెచ్‌ లక్ష్మీ ప్రసన్న పుట్టినప్పటి నుంచి శారీరక, మానసిక వైకల్యంతో బాధపడుతోంది. వయస్సు 17 ఏళ్లు వచ్చినా నేటికీ ఎదుగుదల లేక, శరీరం ఎముకుల   గూడులా తయారై

Published : 24 May 2022 02:52 IST

ఈనాడు అమరావతి: ఎ.కొండూరు మండల కోమటిగుంట గ్రామానికి చెందిన సీహెచ్‌ లక్ష్మీ ప్రసన్న పుట్టినప్పటి నుంచి శారీరక, మానసిక వైకల్యంతో బాధపడుతోంది. వయస్సు 17 ఏళ్లు వచ్చినా నేటికీ ఎదుగుదల లేక, శరీరం ఎముకుల   గూడులా తయారై మంచానికే పరిమితమైంది. కూలిపని చేసుకుంటేనే  రోజు గడవని కుటుంబం.. కన్నతల్లే పనికి కూడా వెళ్లకుండా అన్నీ పక్కనే ఉండి చూసుకోవాల్సిన పరిస్థితి. ప్రభుత్వం ఇస్తున్న రూ.3 వేల పింఛను ఆమె పోషణకు, వైద్యానికి, మందులకు సరిపోవడం లేదని, తమను ప్రభుత్వమే ఆదుకోవాలని సోమవారం కలెక్టర్‌కి విన్నవించడానికి స్పందన కార్యక్రమానికి తల్లిదండ్రులు తీసుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని