తెలుగు సంస్కృతి కాపాడుకుందాం
తెలుగుజాతి సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగువారిపై ఉందని ప్రముఖ రచయిత చంద్రశేఖర్ అన్నారు.
మాట్లాడుతున్న రచయిత చంద్రశేఖర్
చిత్తూరు (క్రీడలు): తెలుగుజాతి సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగువారిపై ఉందని ప్రముఖ రచయిత చంద్రశేఖర్ అన్నారు. హరివిల్లు లలిత కళావేదిక ఆధ్వర్యంలో శోభకృత్ ఉగాది నామ సంవత్సర వేడుకల్ని ముందస్తుగా సోమవారం చిత్తూరు రెవెన్యూ భవనంలో ఘనంగా నిర్వహించారు. ఉగాది కవి సమ్మేళనం, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. పలువురికి ఉగాది పురస్కారాలు అందజేశారు. ఎస్పీడీసీఎల్ డీఈఈ పద్మనాభపిళ్లై, ప్రముఖులు పార్థసారథినాయుడు, బాలరాజు, హరినాయుడు, మునస్వామి, శ్యామల, నాగిరెడ్డి, మొగిలయ్య పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్