logo

పోస్టల్‌ బ్యాలెట్‌కు వైకాపా నేతల ప్రలోభాలు

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వైకాపా నేతలు ప్రలోభాలకు తెరతీశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు స్కిట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఓటుహక్కు వినియోగించుకోవాల్సి ఉంది.

Published : 05 May 2024 02:57 IST

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వైకాపా నేతలు ప్రలోభాలకు తెరతీశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు స్కిట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఓటుహక్కు వినియోగించుకోవాల్సి ఉంది. అధికార వైకాపా ప్రతి ఓటుకు రూ.3 వేలు ఇస్తోంది. అవసరాన్ని బట్టి కొన్నిచోట్ల రూ.4 వేలు ఇస్తున్నారు. కొందరు ఉద్యోగులు మీ డబ్బు మాకొద్దని.. మీరు కోరుకున్నట్లే ఓట్లు వేస్తామని చెప్పి పంపేయడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని