వట్టిచెరుకూరులో తెదేపా ఎన్నికల ప్రచారం
వట్టిచెరుకూరు మండలంలోని కోయిలమూడి గ్రామంలో తెదేపా ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
వట్టిచెరుకూనే: వట్టిచెరుకూరు మండలంలోని కోయిలమూడి గ్రామంలో తెదేపా ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెదేపా పత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బూర్ల రామాంజనేయులు, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి పొరపాటు నాగేశ్వరరావు ఇంటింటా తిరిగి ప్రచారం నిర్వహించారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను, పేమ్మ సామి చంద్రశేఖర్ను గెలిపించాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!