Hyd News: సరూర్నగర్ హత్య కేసు.. ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
నగరంలోని సరూర్నగర్ హత్య కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. పెద్దలను కాదని పెళ్లి చేసుకుందనే కారణంతో
హైదరాబాద్: నగరంలోని సరూర్నగర్ హత్య కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. పెద్దలను కాదని పెళ్లి చేసుకుందనే కారణంతో యువతి కుటుంబ సభ్యులు యువకుడిని నిన్న నడిరోడ్డుపై కిరాతకంగా హత్య చేశారు. బైక్పై వెళుతున్న దంపతులపై ఇనుపరాడ్లు, కత్తులు, గడ్డపారతో దాడి చేశారు. ఈ ఘటనలో భర్త నాగరాజు మృతిచెందాడు. మూడు నెలల కిందట మతాంతర వివాహం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
ఎంత ఘోరం! మూగ బిడ్డని మొసళ్లున్న నదిలో విసిరేసిన తల్లి!
-
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..