ఒప్పంద కార్మికుల నిరసన
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో ఒప్పంద కార్మికుల కోసం విశ్రాంత ఐఏఎస్ అధికారి శ్రీనివాసాచారి ఇచ్చిన నివేదికలోని సిఫార్సులు అమలు చేయాలంటూ ఉద్యోగులు, ఒప్పంద కార్మికులు సోమవారం ఆందోళనకు దిగారు.
స్వాతంత్య్ర ఉద్యానవనంలో ఆందోళనకు దిగిన సిబ్బంది నినాదాలు
బెంగళూరు (సదాశివనగర), న్యూస్టుడే : ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో ఒప్పంద కార్మికుల కోసం విశ్రాంత ఐఏఎస్ అధికారి శ్రీనివాసాచారి ఇచ్చిన నివేదికలోని సిఫార్సులు అమలు చేయాలంటూ ఉద్యోగులు, ఒప్పంద కార్మికులు సోమవారం ఆందోళనకు దిగారు. బెంగళూరు స్వాతంత్య్ర ఉద్యానవనంలో ధర్నా చేశారు. సమాన పనికి సమానవేతనం, ఉద్యోగ భద్రతకు చర్యలు తీసుకోవాలంటూ వివిధ జిల్లాల నుంచి వచ్చిన పొరుగుసేవలు, ఒప్పంద కార్మికులు నినదించారు. సీనియారిటీ ఆధారంగా ఒప్పంద కార్మికులు, పొరుగు సేవల సిబ్బందికి ముందుగా శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు ఇవ్వాలంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. శ్రీనివాసాచారి నివేదిక ఇచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా, ప్రభుత్వం ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని వారంతా ఆక్రోశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపాది ఖాళీ చెంబు పార్టీ
[ 27-04-2024]
భాజపా ఖాళీ చెంబు పార్టీ. ఖాళీ చెంబుతో రాష్ట్రానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ ఓటర్లకు పిలుపునిచ్చారు. -
పెట్టుబడిదారులకే మోదీ ఊతం
[ 27-04-2024]
రైతుల రుణాలు మాఫీˆ చేయడం కన్నా, శ్రీమంతులు, పారిశ్రామికవేత్తల రుణాలను రద్దు చేయడంపైనే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆసక్తి ఎక్కువని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విమర్శించారు. -
ప్చ్.. నగరం.. తీరు మారలేదు
[ 27-04-2024]
విద్యావంతులు అధికంగా ఉండే బెంగళూరు నగరవాసులు ఆశించిన స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకోలేదు. -
సకుటుంబ సమేతంగా..!
[ 27-04-2024]
రాష్ట్రంలో తొలి విడత లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు కీలక నాయకులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి సందడి చేయడం ఆసక్తికరంగా సాగింది. -
బౌండరీ దాటిన ఓటు బంతి!
[ 27-04-2024]
లోకసభ ఎన్నికల పోలింగ్ ఘట్టాన్ని క్రీడాకారులు ఆసక్తికరంగా మార్చారు. -
ఎందరో మహానుభావులు..
[ 27-04-2024]
ఎండ తీవ్రత పెరగకనే ఓటేయాలని బెంగళూరు వాసులు ఉత్సాహంగా కదలడం శుక్రవారం ఉదయమే కనిపించింది. -
విధి నిర్వహణలోనే తుదిశ్వాస వదిలి..
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల విధులు నిర్వహిస్తూ ఓ అధికారిణి మృతి చెందిన ఘటన చెళ్లకెర తాలూకాలో శుక్రవారం జరిగింది. -
వేర్వేరు ప్రాంతాల్లో బాలికలపై లైంగికదాడి
[ 27-04-2024]
రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు బాలికలపై లైంగిక దాడి దిగ్భ్రాంతి కలిగించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?