logo

ఆస్పత్రిలో కనీస సదుపాయాలు కల్పించాలి

ఆదోని జిల్లా సర్వజన ఆస్పత్రిలో మంచాల కోరతతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Published : 18 Apr 2024 16:14 IST

ఆదోని మార్కెట్: ఆదోని జిల్లా సర్వజన ఆస్పత్రిలో మంచాల కోరతతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఆసుపత్రిలో రోజువారి ఓపీ 400 పైగా, ఐపీ 50 దాకా ఉంటుంది. వేసవికాలం కావడంతో రోజు రోగుల సంఖ్య పెరుగుతోంది. అందువల్ల వారిని మంచాల కొరత వేధిస్తోంది. ఒక్కో మంచంపై ఇద్దరు రోగులను పడుకోబెట్టి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని