logo

రెండోరోజు 6 నామపత్రాలు

సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా రెండోరోజు శుక్రవారం జిల్లాలో ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి.

Updated : 20 Apr 2024 06:00 IST

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే : సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా రెండోరోజు శుక్రవారం జిల్లాలో ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. శ్రీశైలం నియోజకవర్గానికి రెండు, నందికొట్కూరుకు మూడు, నంద్యాల నియోజకవర్గానికి ఒక్క నామపత్రాలు వేశారు. నంద్యాల పార్లమెంటు స్థానంతో పాటు ఆళ్లగడ్డ, బనగానపల్లి, డోన్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని