పల్లెల అభివృద్ధి భాజపాతోనే సాధ్యం
ఆదోని మండలం జాలిమంచి గ్రామానికి చెందిన 80 మంది భాజపా అభ్యర్థి పార్థసారథి సమక్షంలో పార్టీలో చేరారు.
ఆదోని పాతపట్టణం, న్యూస్టుడే: ఆదోని మండలం జాలిమంచి గ్రామానికి చెందిన 80 మంది భాజపా అభ్యర్థి పార్థసారథి సమక్షంలో పార్టీలో చేరారు.
ఆదోని గ్రామీణం: మండలంలోని చిన్నపెండేకల్, నెట్టెకల్ గ్రామాల్లో సోమవారం రాత్రి భాజపా అభ్యర్థి పార్థసారథి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో తెదేపా నాయకురాలు గుడిసె కృష్ణమ్మ, జనసేన బాధ్యుడు మల్లప్ప, దేవేంద్రప్ప, భూపాల్ చౌదరి పాల్గొన్నారు.
తెదేపాలో చేరిన వైకాపా నాయకులు
పత్తికొండ గ్రామీణం, న్యూస్టుడే: తుగ్గలి మండలం రాంపల్లి, ఉప్పర్లపల్లి, హుసేనాపురం గ్రామాలకు చెందిన పలువురు వైకాపా నాయకులు కార్యకర్తలు సోమవారం తెదేపాలో చేరారు. పత్తికొండ తేదేపా కార్యాలయంలో నియోజకవర్గ అభ్యర్థి కేఈ శ్యాంబాబు సమక్షంలో వారు పార్టీలో చేరారు. కార్యక్రమంలో నాయకులు తిరుపాల్నాయుడు, బత్తిన వెంకటరాముడు, తుగ్గలి నాగేంద్ర, మనోహర్చౌదరి తదితరులు పాల్గొన్నారు.
కురుబలంతా తెదేపాతోనే
హొళగుంద, న్యూస్టుడే: కురబలంతా తెదేపాతోనే నడుస్తామని ముద్దటమాగి కురుబ నాయకులు సోమవారం అన్నారు. మండల కన్వీనర్ తిప్పయ్య ఆధ్వర్యంలో ముద్దటమాగి నాయకులు బీరప్ప, చాగప్ప హొళగుందలో మాట్లాడారు. తాము పార్టీ మారినట్లు వస్తున్న పుకార్లలో నిజం లేదన్నారు. కర్నూలు తెదేపా ఎంపీ అభ్యర్థి నాగరాజును, ఆలూరు అభ్యర్థి వీరభద్ర గౌడ్ను గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆదం బాషా, గాదిలింగ, మల్లప్ప, మల్లప్ప, చిన్న గాదిలింగ. వెంకట రెడ్టి పాల్గొన్నారు.
బాబుతోనే భవిష్యత్తుకు గ్యారంటీ
వెల్దుర్తి, న్యూస్టుడే: మండలంలోని ఎల్.బండ, పేరేముల, గోవర్దనగిరి గ్రామాల్లో తెదేపా నాయకులు ఇంటింటి ప్రచారం చేపట్టారు. కార్యక్రమంలో సుబ్బరాయుడు, కార్యక్రమంలో తెదేపా నాయకులు బలరాంగౌడ్, జ్ఞానేశ్వర్గౌడ్, రమాకాంత్రెడ్డి, జయరాముడు, విజయమోహన్రెడ్డి, యాగంటి, మధుసూదన్రెడ్డి, రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యువత కలలకు రెక్కలు తొడుగుతాం
[ 04-05-2024]
ఈసారి ఎన్నికల్లో 40 లక్షల మంది తొలిసారి ఓటేయబోతున్నారు.. ‘యువ’ తీర్పుతోనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. కూటమి అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి బాటలు వేయండి.. -
పార్కు స్థలాల్లో నేతల పాగా
[ 04-05-2024]
వారంతా నాలుగో తరగతి ఉద్యోగులు. సొంతిళ్లు నిర్మించుకోవాలని కలలుగన్నారు.. జట్టు కట్టారు.. పైసా పైసా పొదుపు చేసి స్థలం కొనుగోలు చేశారు.. -
పొలం గట్టున జగన్ కనికట్టు
[ 04-05-2024]
అధికారంలోకి వస్తే వ్యవసాయాన్ని పండగ చేస్తామన్నారు.. విత్తు నుంచి మొదలు విక్రయం వరకు రైతుకు ప్రతి దశలో తోడుగా ఉంటామన్నారు. గద్దెనెక్కారు.. ‘ కర్షక’ పథకాలకు కోత పెట్టారు.. -
జగనాసుర ‘చట్టం’
[ 04-05-2024]
ఏపీ భూయాజమాన్య హక్కు చట్టం-2023పై సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ చట్టంపై న్యాయవాదులు సుదీర్ఘకాలం పోరాటం చేసి హైకోర్టును ఆశ్రయించి స్టే తీసుకొచ్చినా రాష్ట్రప్రభుత్వం -
తాగునీరందిస్తేనే ఓటేస్తాం.. లేదంటే వేయం
[ 04-05-2024]
మాకు తాగునీరందిస్తేనే ఓటేస్తాం..లేదంటే వేయమని పెద్దకడబూరు మండలం జాలవాడి గ్రామస్థులు మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సోదరుడి కుమారుడు ప్రదీప్రెడ్డిని నిలదీశారు. -
కుళాయిలు కావాలని వైకాపా నాయకుడి నిలదీత
[ 04-05-2024]
మా కాలనీకి తాగునీటి కుళాయిలు కావాలని ప్రచారానికి వచ్చిన వైకాపా మండల ఇన్ఛార్జి మురళీమోహన్రెడ్డి, ఎంపీపీ ఈరన్న, నాడిగేని నాగరాజులను మహిళలు నిలదీశారు. -
మల్లన్న సాక్షిగా ఉత్తుత్తి శంకుస్థాపనలు
[ 04-05-2024]
శ్రీశైలంలో శాశ్వత అభివృద్ధి పనులకు వైకాపా తన అయిదేళ్ల పాలనలో ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయింది. రివర్స్ పాలన చేస్తున్న నేపథ్యంలో భక్తులకు కష్టాల్నే మిగిల్చింది. -
జగన్ జమానా.. దక్కని న్యాయం.. ఆగని దుఃఖం
[ 04-05-2024]
శ్రీశైలం జలాశయం నిర్మాణంలో సర్వస్వం కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఉద్యోగాలిస్తామని గత ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్ మాట తప్పారు. -
సూపర్ సేవలకు ‘ప్రైవేటు’కు రండి
[ 04-05-2024]
సర్వజన ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలందిస్తామంటూ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి ఏకంగా ప్రచార పత్రాలు ముద్రించి పంపిణీ చేస్తున్నారు. -
పొంగుతున్న గోవా మద్యం
[ 04-05-2024]
ఎన్నికల వేళ ఉమ్మడి జిల్లాలో అక్రమ మద్యం పరవళ్లు తొక్కుతోంది. తెలంగాణ, కర్ణాటకతోపాటు సదూరంలో ఉన్న గోవా నుంచి సైతం జిల్లాకు మద్యం భారీగా రవాణా జరుగుతోంది. -
విధుల నుంచి 45 మంది తొలగింపు
[ 04-05-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 63 మందిపై చర్యలు తీసుకోగా..