logo

తెదేపాలో చేరికలు

మండలంలోని గోవర్ధనగిరి గ్రామంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో 30 కుటుంబాలు తెదేపాలో చేరారు.

Published : 02 May 2024 17:37 IST

వెల్దుర్తి: మండలంలోని గోవర్ధనగిరి గ్రామంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో 30 కుటుంబాలు తెదేపాలో చేరారు. గ్రామ నాయకులు రామచంద్రుడు మధు సమక్షంలో వెంకటస్వామి, పెద్ద మాదన్న, చిన్న మాదన్న తోపాటు 28 మంది తెదేపా కండువాలు వేసుకున్నారు. సూపర్ సిక్స్ పథకాలు నచ్చడంతో పార్టీలోకి చేరుతున్నామని వారు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని