logo

చేనేతలకు అండగా కూటమి

చేనేత కార్మికులకు సంక్షేమం అభివృద్ధితో పాటు ఉపాధి కల్పించేందుకు కూటమి అండగా ఉంటుందని తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు.

Published : 07 May 2024 17:59 IST

ఎమ్మిగనూరు వ్యవసాయం: చేనేత కార్మికులకు సంక్షేమం అభివృద్ధితో పాటు ఉపాధి కల్పించేందుకు కూటమి అండగా ఉంటుందని తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. పట్టణంలోని 29 వార్డులో చేనేతల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీవీ మాట్లాడుతూ తెదేపా హయాంలో వంద ఎకరాల భూమి టెక్స్‌టైల్ పార్కు కోసం కేటాయిస్తే అందులో వైకాపా నాయకులు ఇళ్ల స్థలాలు ఇచ్చారని విమర్శించారు. కూటమి రాగానే చేనేతలను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని