logo

ఇంటి పన్ను తప్పనిసరిగా వసూలు చేయాలి

ఇంటి పన్ను వసూళ్లకు రెండు రోజులు గడువు ఉందని అందరూ 100 శాతం పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని ఐజ పురపాలక కమిషనర్ సత్యబాబు అన్నారు.

Published : 29 Mar 2024 19:39 IST

రాజోలి: ఇంటి పన్ను వసూళ్లకు రెండు రోజులు గడువు ఉందని అందరూ 100 శాతం పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని ఐజ పురపాలక కమిషనర్ సత్యబాబు అన్నారు. ఆయన శుక్రవారం పట్టణంలోని పలు కాలనీల్లో పన్ను వసూలు చేపట్టారు. ఈ నెల 31వ తేదీతో గడువు ముగుస్తుందని అన్నారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ.. పన్నుల వసూలులో అయిజ మున్సిపాలిటీ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో 85 శాతంతో ముందంజలో ఉందని, ఈ సంవత్సరం 100 శాతం పన్నులు వసూలు చేస్తామని కమిషనర్ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని