logo

భాజపాను భారీ మెజార్టీతో గెలిపించాలి

దేశ ప్రజల సంక్షేమం ప్రధాని మోదీ తోనే సాధ్యమవుతుందని, మూడోసారి భాజాపా గెలుపుకు ప్రజలంతా సహకరించాలని నాగర్ కర్నూల్ భాజపా పార్లమెంట్ అభ్యర్థి భరత్ ప్రసాద్ అన్నారు.

Updated : 30 Apr 2024 16:03 IST

రాజోలి: దేశ ప్రజల సంక్షేమం ప్రధాని మోదీ తోనే సాధ్యమవుతుందని, మూడోసారి భాజాపా గెలుపుకు ప్రజలంతా సహకరించాలని నాగర్ కర్నూల్ భాజపా పార్లమెంట్ అభ్యర్థి భరత్ ప్రసాద్ అన్నారు. ఆయన మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రవల్లి, ఇటిక్యాల, మనపాడు ఉండవెల్లి మండలాల్లో జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డితో కలిసి విజయ సంకల్ప యాత్ర నిర్వహించారు. మోడీ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నాయని కొనియాడారు. భాజపాను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని